Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం: BBCపై చర్యలు

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (15:14 IST)
బీబీసీ డాక్యుమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోనే రూ.135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా వుందని గుజరాత్ సర్కారు తెలిపింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 
 
దీనిపై మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జీవితమంతా దేశ సేవకు అంకితం చేశారని.. అభివృద్ధి సాధనాన్ని ఆయుధంగా మార్చి భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. దేశ వ్యతిరేక అంశాలకు తగిన సమాధానం ఇచ్చారని, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలపడంలో మోదీ చాలా శ్రమించారని గుర్తు చేశారు. 
 
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై క్లీన్ చిట్‌ను పట్టించుకోకుండా అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా మోడీ నాయకత్వాన్ని సూచించినందుకు ఈ డాక్యుమెంటరీ వివాదానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments