Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర‌త్‌ మాస్కుల కంపెనీలో అగ్నిప్ర‌మాదం: ఒకరు మృతి

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (12:22 IST)
గుజ‌రాత్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సూర‌త్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మాస్కులు త‌యారు చేసే ప‌రిశ్ర‌మ‌లో ఉద‌యం పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో 200 మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. 
 
అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లో చిక్కుకున్న కార్మికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. పరిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదానికి గల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments