Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కరోనా.. భర్త ఆత్మహత్య ఎక్కడంటే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:10 IST)
భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుర్గావ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోని ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో దగ్గరలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆమెను చేర్పించారు. వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. 
 
తన భార్యకు కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఆమె 54 ఏళ్ల భర్త సత్బీర్ సింగ్ అదే రోజు రాత్రి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్ర లేచిన కొడుకు ఎక్కడా తండ్రి కనిపించకపోవడంతో అతడి బెడ్‌రూంకు వెళ్లాడు. అక్కడ తండ్రి నిర్జీవంగా ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో షాక్‌కు గురయ్యాడు. 
 
వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పడంతో అక్కడకు చేరుకున్న వారు సత్‌బీర్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో.. ఐపీసీ సెక్షన్ 174 కింద విచారణ చేపట్టామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments