Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న అంతరిక్షంలోకి జిశాట్-30

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:48 IST)
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మరో ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతోంది. భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-30ని ఈ నెల 17న ఫ్రెంచ్‌ గయనాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ తెలిపారు.

ఇది కొత్త ఏడాదిలో భారత్ అంరిక్షంలోకి పంపనున్న తొలి ఉపగ్రహం. ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లకు కమ్యూనికేషన్ మరింత మెరుగుపడేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 2020లో మొత్తం 25 శాటిలైట్లను అంతరిఓంలోనికి పంపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments