Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన యువకుడు.. తాత అమ్మమ్మలను చంపేశాడు..

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (12:51 IST)
కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలోని త్రిశూర్ పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు తాత, అమ్మమ్మలను చంపేశాడు. అక్కడ నుంచి కర్నాటక రాష్ట్రానికి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
త్రిశూర్‌కు చెందిన అక్మల్ అనే యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఓ మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకొని ఆదివారమే ఇంటికి వచ్చాడు. 
 
అతడి తల్లి రెండో పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తాత, అమ్మమ్మల వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున వృద్ధులైన అబ్దుల్లా (75), జమీలా(64) హత్య చేసి ఇంటి నుంచి పరారయ్యాడు.
 
 
 
బంధువు ఒకరు కిరాణా సామాన్లను ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా.. వృద్ధులిద్దరూ విగతజీవులై పడివుండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అక్మల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని ఉన్నాడని తెలుసుకొని అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. మంగుళూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments