Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హిందీ దివస్' పురస్కారాల పేర్లు మార్పు.. తొలగిన ఇందిరా, రాజీవ్‌ల పేర్లు..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:22 IST)
భాషాభివృద్ధి ఉపయోగార్ధం 'హిందీ దివస్' రోజున కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల పేర్లు మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు అవార్డుల పేర్లను మార్చింది. హోం శాఖ ఆదేశాల ప్రకారం ఇన్నేళ్లు అందిస్తున్న 'ఇందిరా గాంధీ రాజభాష పురస్కార్' అవార్డును ఇకపై 'రాజభాష కీర్తి పురస్కార్'గా పిలువనున్నారు.
 
అదే విధంగా 'రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్-విజ్ఞాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్' అవార్డును ఇక నుంచి  'రాజభాష గౌరవ్ పురస్కార్' అనే పేరుతో ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డుల పేర్లు 2015 మార్చి 25 నుంచి అమల్లోకి రానున్నట్టు హోం శాఖ ఆదేశంలో తెలిపింది. కాగా పురస్కారాల పేర్లు మార్చడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments