Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:38 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు తక్షణ సాయంగా రూ 3,737 కోట్లను విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో 30 లక్షలకు పైచిలుకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ రావడంతో దసరా పండుగ సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌ పుంజుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ మొత్తాన్ని ఒకే దపాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.
 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 17 లక్షల మంది “నాన్‌ గెజిటెట్‌” ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments