Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (22:49 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ బహుమతులు ఇవ్వబోతోంది. ఉద్యోగులకు త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచనుంది. నేటి నుండి 18 రోజుల తర్వాత డీఏ పెంపు డబ్బులు వారి వారి బ్యాంకు అకౌంట్లో పడే అవకాశం ఉంది. 
 
మీడియా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 28న నవరాత్రులు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. గత మార్చి 2022లో కేంద్ర ఉద్యోగుల డీఏను ప్రభుత్వం పెంచింది. 
 
అప్పట్లో ఉద్యోగుల డీఏలో 3 శాతం పెంపు ఉండేది. దీంతో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం చొప్పున డీఏ చెల్లిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments