భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలి: బీజేపీ ఎంపీ స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (15:11 IST)
భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఇండోనేషియా కరెన్సీలా మన దేశ కరెన్సీ పైనా దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే మంచి జరుగుతుందని స్వామి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్య స్వామి.. భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్.. మన కరెన్సీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. 
 
ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని ప్రస్తావించిన స్వామి.. మన భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మపై ప్రధాని మోదీనే స్పందించాలన్నారు. అంతేకాదు నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని కూడా స్వామి పదే పదే మీడియా ప్రతినిధుల పక్షంలో కేంద్రానికి ఎత్తి చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments