Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో వినూత్న నిరసన... దీపాలు పట్టుకుని 750 కి.మీలు....

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:51 IST)
శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉండే మహిళలు రాకూడదనే ఆచారం ఎన్నో దశాబ్దాలుగా ఉంది. అయితే మహిళలపై ఈ వివక్ష చూపడం సరికాదని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంటూ స్త్రీలకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు అందించిన ఈ తీర్పు పట్ల హిందువులు చాలా రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. 
 
కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి అడ్డు చెప్పడం తగదని ఎంతోమంది అయ్యప్ప భక్తులు స్త్రీలను ప్రవేశించకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే గురువారం నాడు అయ్యప్ప భక్తులు నిరసన తెలియజేసిన వినూత్న విధానం యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంది. 
 
దాదాపు 750 కిలోమీటర్ల మేర రోడ్డుపై భక్తులు జ్యోతులు వెలిగించుకుని నిలబడ్డారు. ఈ దృశ్యం ఎంతో చూడముచ్చటగా కనిపించింది. అంతేకాకుండా ఇందులో మహిళలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. మరి ఈ నిరసనలకు ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments