Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 వేల మంది అమ్మాయిలను అమ్మారు... రూ.100 కోట్లు సంపాదించారు!

ఢిల్లీ పోలీసులు అమ్మాయిల అక్రమ రవాణా, హైటెక్ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:10 IST)
ఢిల్లీ పోలీసులు అమ్మాయిల అక్రమ రవాణా, హైటెక్ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీతో పాటు.. బీహార్, ఒడిషా, బెంగాల్, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను అక్రమంగా తరలించి, వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
ఈ నిఘాలో హుస్సేన్ (50), సైరా (45) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద జరిపిన విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఇద్దరు వ్యక్తులు కొంతమంది అమ్మాయిలను ఢిల్లీకి అక్రమంగా తరలించి.. ఒక్కో అమ్మాయిని రూ.2 లక్షల చొప్పున అమ్ముతూ వస్తున్నట్టు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రూ.వంద కోట్ల మేరకు అర్జించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 
 
హుస్సేన్ డ్రైవర్ రమేష్, చీఫ్ మేనేజర్ వాసులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. వాళ్లతోపాటు శంషద్, శిల్పి, ముంతాజ్, పూజా థాపా అనే నలుగురు అమ్మాయిలను హ్యాండిల్ చేసే 'నాయికలు'గా ఉండేవారు. వాళ్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై పోలీసులు మరింతలోతుగా విచారణ జరుపుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం