Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాశాలలో కాల్పులు.. ఇంటర్ విద్యార్థిని దుర్మరణం..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:31 IST)
బెంగుళూరులో ప్రగతి రెసిడెన్షియల్ కాలేజీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న మహేశ్ బుధవారం ఉదయం తుపాకీ చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇంటర్ విద్యార్థిని గౌతమి(18) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆమె స్నేహితురాలు శిరీష తీవ్రంగా గాయపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన వెంటనే మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటన వెనుక ప్రేమ వ్వవహారమే కారణమని తెలుస్తోంది. తన ప్రేమను తిరస్కరించిన కారణంగానే మహేశ్, గౌతిమిపై కాల్పులు జరిపాడని సమాచారం. 
 
కాల్పుల సమాచారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. కాల్పుల ఘటనతో కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందస్తు పథకం ప్రకారమే తమ కుమార్తెను హత్య చేసినట్టు గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments