Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశాడు.. గర్భవతి అయ్యింది.. ఆపై యాసిడ్‌తో దాడి చేస్తానన్నాడు..

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై యాసిడ్‌తో దాడి చేస్తానని ఓ యువకుడు బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (10:23 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై యాసిడ్‌తో దాడి చేస్తానని ఓ యువకుడు బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరం పరిధిలోని ఎంపీనగర్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ మాల్ ప్రాంతంలో 18 ఏళ్ల అమ్మాయితోపాటు ఆమె తల్లీ స్కూటీపై ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. 
 
ఇంతలో రూపేష్ జైస్వాల్, అర్పిత సక్సేనాలు తల్లీ కూతుళ్లను అడ్డుకొని వారిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. యాసిడ్‌తో దాడి చేస్తామని అమ్మాయిని బెదిరించారు. ఈ సంఘటనపై అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరునెలల క్రితం తనపై రూపేష్ అత్యాచారం చేయడంతో తాను గర్భవతి అయ్యానని అమ్మాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
రూపేష్ తన స్నేహితుల సహకారంతో ఓ ప్రైవేటు క్లినిక్ లో తనకు అబార్షన్ చేయించాడని, ఆపై యాసిడ్ తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని అమ్మాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం