Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలు చెప్పిన లాడ్జీకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ప్రేయసిపై ప్రియుడి అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (08:39 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార్థినిని నిర్బంధించి అత్యాచారం జరిపిన ఆమె ప్రేమికుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాగర్‌కోవిల్‌లోని ఓ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ నెల ఉన్నట్టుండి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలించగా ఆమె లాడ్జిలో నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఆ విద్యార్థినిని మాయమాటలతో లాడ్జికి తరలించిన ప్రేమికుడు సురేశ్ అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తన స్నేహితులు గోపాల్‌, దినేశ్, జ్ఞానప్రవీణ్‌ అనే ముగ్గురిని పిలిపించి వారితో ఈ నీచపు పనికి ఒడిగట్టాడు. వారితో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments