Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలు చెప్పిన లాడ్జీకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ప్రేయసిపై ప్రియుడి అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (08:39 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనికి సంబంధించి నాగర్‌కోవిల్‌లోని ఓ లాడ్జిలో ఓ కాలేజీ విద్యార్థినిని నిర్బంధించి అత్యాచారం జరిపిన ఆమె ప్రేమికుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నాగర్‌కోవిల్‌లోని ఓ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఈ నెల ఉన్నట్టుండి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలించగా ఆమె లాడ్జిలో నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు. 
 
పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బట్టబయలైంది. ఆ విద్యార్థినిని మాయమాటలతో లాడ్జికి తరలించిన ప్రేమికుడు సురేశ్ అత్యాచారం జరిపాడని, ఆ తర్వాత తన స్నేహితులు గోపాల్‌, దినేశ్, జ్ఞానప్రవీణ్‌ అనే ముగ్గురిని పిలిపించి వారితో ఈ నీచపు పనికి ఒడిగట్టాడు. వారితో ఆమెపై అత్యాచారం జరిపి పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments