Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో సాక్షి మహారాజ్ : ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని..?!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (18:00 IST)
బీజేపీ వివాదాస్పద ఎంపీ సాక్షి మహారాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. కొంతమంది మహిళలతో మాట్లాడుతూ.. ఓ బాలికను ప్యాంట్ తొలగించి గాయాల గుర్తుల్ని చూపించాల్సిందిగా సాక్షి అడగడం వీడియో రికార్డు కావడంతో వివాదం రాజుకుంది.
 
గాయాలతో ఉన్న బాలికను అందరూ చూస్తుండగానే శరీరంపై గాయాలను ప్యాంటు తీసి చూపించాల్సిందిగా మహారాజ్ ఆదేశించడం సభ్య సమాజం తలదించుకునేలా చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇకపోతే, యూపీ పోలీసులు సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల్ని దుర్భాషలాడటంతో పాటు 2017 ఎన్నికల్లో యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించడమే సాక్షిపై కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణమని పోలీసులు చెప్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments