దుప్పట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని..?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (15:56 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్‌లో ఘోరం జరిగింది. ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిన పాపానికి యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. భరత్ నగర్‌కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని మాట్లాడుతున్నారు.
 
దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. 
 
మొదట అక్కడి వ్యక్తులు వారిద్దరిపై దాడి చేయడం మొదలుపెట్టారు.. ఆమెను అతడిని కిందపడేసి కొట్టడం మొదలుపెట్టారు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుండి తప్పించుకోగా.. ఆమె మాత్రం స్థానికుల చేతుల్లో దెబ్బలు తింది. రక్షించండి అంటూ ఆమె మొరపెట్టుకున్నా కూడా ఎవరూ రక్షించడానికి రాలేదు. దుపట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments