Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మహిళలకు గిఫ్ట్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (16:17 IST)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ వాసులకు దగ్గరయ్యేందుకు పలు ప్రకటనలు చేస్తున్న సీఎం… తాజాగా బస్సుల్లో భద్రతపై దృష్టిసారించారు.

సుమారు 13వేల మంది మార్షల్స్ ను నియమించారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
 
గతంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించిన సీఎం… దీనిని అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. దివాళీ గిఫ్టుగా మహిళలు ఇక నుంచి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.

మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంతకుముందు మెట్రో రైళ్లలో కూడా మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అయితే సుప్రీంకోర్టు తప్పబట్టడంతో అమలు చేయలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలోనే ఉచిత ప్రయాణం, మార్షల్స్ నియామకం చేపట్టినట్టు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments