Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (13:47 IST)
భారత సైన్యాధ్యక్షుడుగా జనరల్ మనోజ్ ముకుందే నరవణే‌ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జనరల్ బిపిన్ రావత్ మంగళవారంతో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మహా సైన్యాధిపతి (త్రివిధ దళాల అధిపతి)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో దేశ 28వ కొత్త ఆర్మీ చీఫ్‌ను కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, తదుపరి సైన్యాధ్యక్షుడు మనోజ్‌ ముకుంద్‌ నరవణేకు అభినందనలు తెలిపిన రావత్, భారత సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన శక్తియుక్తులు సమర్థవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, బుధవారం నాడు బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సీడీఎస్ పదవిని కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సృష్టించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments