Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార నిందితుడు దేశ సంపదగా అభివర్ణించిన జడ్జి!!

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:10 IST)
ఇటీవల గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ఒక్క న్యాయ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. 
 
ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించాడని, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. 'బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు 'దేశ భవిష్యత్ సంపద' అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పు వివాదమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments