Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాల కోసం గేట్ షెడ్యూల్ రిలీజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:24 IST)
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షా షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షను ఈ దఫా ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది. 
 
ఈ పరీక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జనవరి 3వ తేదీ నుంచి అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. తాజాగా విడుదల చేసిన గ్రేట్ బ్రోచర్ ప్రకారం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments