Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై గ్యాంగ్‌ దాడి.. కడుపు తన్నుతూ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (10:40 IST)
ఢిల్లీలో  నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకున్నా... కఠినమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై దాడులు ఆగట్లేదు. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని.. షాలిమార్‌బాగ్‌లో ముగ్గురు మహిళలపై ఓ గ్యాంగ్‌ దాడి చేసింది. 
 
కర్రలతో ఆ మహిళలపై దాడులు చేశారు. కడుపును తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన నవంబర్ 19వ తేదీన చోటుచేసుకుంది. 
 
ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన.. వీడియోను పోలీసులు విడుదల చేశారు. 
 
కారు దిగిన ఆ ముగ్గురు మహిళలను… ఓ గ్యాంగ్‌ దారుణంగా కొట్టడం మనకు కనిపించింది. ప్రస్తుతం ఆ ముఠా కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments