Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత పెరిగిన ముడి చమురు ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (12:43 IST)
దేశంలో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలకు చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45లకు చేరువై..రికార్డును సృష్టించింది.

ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. ఇక లీటరు డీజిల్‌ ధర రూ. 75.63గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.91.80 ఉండగా, డీజిల్‌ ధర రూ.82.13గా ఉంది.

అంతర్జాతీయంగా బారెల్‌ చమురు ధర పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉండటం వల్ల ముడి చమురు ధర పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments