Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:57 IST)
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం మహారాష్ట్రలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కరోనాతో ఎనిమిదిమంది మరణించారు. అంబాజ్‌గారు పట్టణంలోని స్మశాన వాటికలో వారి అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు భావించారు.

అయితే ఆ మృతదేహాలు కరోనా బారినపడి మరణించినవారివి కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో స్మశానవాటికకు మృతదేహాలను తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments