Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ, నీట్ అభ్యర్థులకు ఉచిత రవాణా..ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:46 IST)
జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ శుభవార్త చెప్పారు. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం, ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి బస్సులు తదితర ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది.

ఈ వాహనాల్లో ప్రయాణించాలంటే పరీక్ష అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments