జేఈఈ, నీట్ అభ్యర్థులకు ఉచిత రవాణా..ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (08:46 IST)
జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ శుభవార్త చెప్పారు. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం, ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి బస్సులు తదితర ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది.

ఈ వాహనాల్లో ప్రయాణించాలంటే పరీక్ష అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments