Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల బాలికపై 22ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అలా లొంగదీసుకుని..?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (18:15 IST)
మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పొరుగున నివసిస్తున్న నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఏదో సాకుతో నిందితుడు తన వద్దకు రప్పించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తన ఇంటి నుంచి ఏడుస్తూ, నొప్పితో విలపిస్తూ బయటకు వచ్చిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. 
 
బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లల వార్డులో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments