Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల బాలికపై 22ఏళ్ల వ్యక్తి అత్యాచారం: అలా లొంగదీసుకుని..?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (18:15 IST)
మధ్యప్రదేశ్‌లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పొరుగున నివసిస్తున్న నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఏదో సాకుతో నిందితుడు తన వద్దకు రప్పించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తన ఇంటి నుంచి ఏడుస్తూ, నొప్పితో విలపిస్తూ బయటకు వచ్చిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ దిలీప్ దహియా తెలిపారు. 
 
బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లల వార్డులో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments