Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. అపార్టుమెంటులో అగ్నిప్రమాదం - 14 మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:30 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బహుళ అంతస్తు నివాస గృహంలో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘోరం రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగింది. 
 
ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్నవారిలో నలుగురు చిన్నారులతో పాటు 14 మంది చనిపోయారు. ఈ బహుళ అంతస్తులో ప్రమాదం జరిగిన సమయంలో 400 మంది ఉన్నారు. 
 
మొత్తం 13 అంతస్తులు ఉండే ఈ భవనంలో తొలుత రెండో అంతస్తులో మంటలు చెలరేగి, క్రమంగా భవనం అన్ని అంతస్తులుకు వ్యాపించాయి. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలతో పాటు అగ్నిమాపకదళ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి రక్షించారు. అయినప్పటికీ 14 మంది సజీవదహనమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments