Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజాపూర్‌ జిల్లా దర్బాలో మావోల మెరుపుదాడి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:02 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా దర్బా ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పోలీసు క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ధర్బా సమీపంలోని జైగుర్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారని బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. 
 
ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్టు ఆయన వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని బీజాపూర్ జిల్లా దవాఖానాలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, పోలీస్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments