Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమాలోకి జారుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:58 IST)
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే వుంది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన.. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో 84 యేళ్ళ ప్రణబ్‌ ముఖర్జీ కోమాలో ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపాయి. వెంటిలేటర్‌ సపోర్ట్‌ కొనసాగిస్తున్నట్లు వివరించాయి. కాగా, ప్రణబ్‌ ఆరోగ్యంలో స్వ ల్పంగా మెరుగుదల కనిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో చిన్నపాటి క్లాట్ ఏర్పడటంతో ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సిేర్పి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments