Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:43 IST)
రూ.2 వేల కోసం ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మెట్రో పట్టాలపైకి దూకేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జకారిచ్ కోశాయ్ అనే మహిళ ద్వారకామోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె వద్దనున్న రూ.2 వేల నోటు మెట్రో పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ నోటును తీసుకునేందుకు మహిళ పట్టాలపైకి దూకింది. 
 
అంతలోనే పట్టాలపైకి మెట్రో రైలు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ట్రాక్ మధ్యలో ఉండిపోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లాయి. ఆ తర్వాత జకారిచ్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు గానూ క్షమాపణలు కోరుతూ లేఖ రాయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments