Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో బాలుడి నరబలి.. తేయాకు తోటలో విగ్రహారాధన.. చితకబాదిన గ్రామస్తులు

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (08:38 IST)
మాయలు, మంత్రాలు, తంత్రాలు, నరబలులు తారా స్థాయిలోని మూఢ విశ్వాసం..  ఈ విశ్వాసానికి ఓ ఐదేళ్ళ బాలుడు బలయ్యాడు. అస్సాంలోని ఓ తేయాకు తోటలో బాలుడి తలను తెగనరికి విగ్రహారాధన చేసిన దుండగులు సంఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం ఉన్న వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. 
 
సోనిత్ పూర్ జిల్లాలోని ఓ తేయాకు తోటలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామంలో ఓ బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే తేయాకు తోటలో ఓ ఐదేళ్ల బాలుడి తలను నరికివేశారు. మొండెం నుంచి పూర్తిగా వేరు చేశారు. దీనిని గ్రామస్తులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు చితక్కొట్టారు. 
 
పోలీసులు దీనిపై స్పందిస్తూ ఘటన జరిగిన చోట కొన్ని విగ్రహాలు లభించాయని, దాని ప్రకారం తేయాకు తోటలో ఎవరో కావాలనే ఆ బాలుడిని నరబలి పేరిట హతమార్చి ఉండొచ్చని చెప్తున్నారు. బాలుడికి సంబంధించిన వారు తీవ్రంగా విలపిస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments