Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:26 IST)
జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం హతమార్చింది. షోపియాన్‌ జైనాసోరా సమీపంలోని రెబాన్ ప్రాంతంలో ఉదయం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

గత ఐదు నెలల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments