Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:26 IST)
జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం హతమార్చింది. షోపియాన్‌ జైనాసోరా సమీపంలోని రెబాన్ ప్రాంతంలో ఉదయం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

గత ఐదు నెలల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments