Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొన్న జీప్.. ఐదుగురు కర్నూలు వాసులు దుర్మరణం..

Webdunia
మంగళవారం, 26 మే 2015 (12:53 IST)
కర్ణాటకలోని హుబ్లీ రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీపు టైరు పేలి అదుపుతప్పడంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయినవారు కర్నూలు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 
మృతుల్లో ఇస్మాయిల్ (35), సద్దాం (47), అమీర్ (14), సుభాని (37), చలపతి (40)  అని తెలిసింది. వారంతా కర్నూలు నుంచి గోవా వెళుతుండగా ఈ ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments