Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీహార్ జైలు: 17 రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి!

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:03 IST)
తీహార్ జైలులో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఈ నెల 2 నుంచి గురువారం దాకా కేవలం 17 రోజుల వ్యవధిలో ఐదుగురు ఖైదీలు మృత్యువాత పడ్డారు. అది కూడా ఏ అనారోగ్యం కారణంగానో అయితే, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 
 
ఐదుగురూ అనుమానాస్పద స్థితిలోనే మృత్యువాతపడ్డారు. తోటి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన ఓ ఖైదీ ఉదంతం కూడా ఈ ఐదింటిలో ఒకటి. దీంతో ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు పరిస్థితులపై దృష్టి సారించింది. జైలులో చోటుచేసుకున్న మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments