Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప. 28 కిలోలు.. రూ.4.48లక్షలు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:21 IST)
Fish
మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులు అప్పుడప్పుడు అరుదైన చేపలు, ఔషధగుణాలు కలిగిన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇలానే పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దీఘా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జలేశ్వర్ కు చెందిన ఓ మత్స్యకారుడికి తెలియబేక్టీ అనే పేరుగల చేప దొరికింది. 
 
28 కిలోల బరువైన ఈ చేప పొట్టును ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ చేపను వేలం వేయగా కిలో రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.4.48 లక్షలకు ఏఎంఆర్ సంస్థ కొనుగోలు చేసింది. మత్స్యకారుడు రబీంద్రబుయ్య మాట్లాడుతూ ఈ చేపను స్థానికంగా తెలియబెక్టి అని పిలుస్తారని, దీని పొట్టు ఔషధాల తయారీలో వినియోగిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments