Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో జోకులేస్తూ నవ్వారు.. గోవాలో మొసలి కన్నీరు కార్చారు.. మోడీపై రాహుల్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. జపాన్‌లో జోకులు వేసిన మోడీ.. గోవాలో మొసలి కన్నీరు కార్చారంటూ విమర్శించారు. మోడీ ఇప్పటికి వాస్తవ ప్రపంచంలోకి వచ్చ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (12:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. జపాన్‌లో జోకులు వేసిన మోడీ.. గోవాలో మొసలి కన్నీరు కార్చారంటూ విమర్శించారు. మోడీ ఇప్పటికి వాస్తవ ప్రపంచంలోకి వచ్చారన్నారు. ప్రజల కష్టాలను తలచుకొని ప్రధాని భావోద్వేగానికి గురవడంపై రాహుల్‌ ట్విటర్‌ కామెంట్ల ద్వారా స్పందించారు.
 
ఈ ట్వీట్‌లో "మొదట నవ్వులు. ఇప్పుడు కన్నీళ్లు. అజ్ఞానం వాస్తవంలోకి వచ్చింది" అన్నారు. మోడీ జపాన్‌లో జోకులు వేయడాన్ని ప్రస్తావిస్తూ అంతకుముందు ట్వీట్‌లో "పేదలు ఏడుస్తుంటే మోడీ నవ్వుతున్నారు" అని వ్యాఖ్యానించారు. "ప్రధాని నాటకీయతను ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు" అంటూ మండిపడ్డారు. 
 
దేశంలో నగదు చేతిలో ఉన్న వాళ్లందర్నీ ప్రధాని నల్లధనం బాపతు కింద జమకట్టారని విమర్శించారు. ప్రధాని పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారంటూ బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. తన నిర్ణయం వల్ల కష్టాలు పడుతున్న ప్రజలను తిరిగి ఆయనే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments