Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి అనుప్రియ కారుపై దాడి.. అనుచిత ప్రవర్తన.. 158 మందిపై కేసు

కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కారుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాడి జరిగింది. ఆపై ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిచారు. దీనికి సంబంధించి 158 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రతిప్‌గఢ్ జిల్లాలో పర్యట

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (16:05 IST)
కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కారుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాడి జరిగింది. ఆపై ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిచారు. దీనికి సంబంధించి 158 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రతిప్‌గఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
 
ఈ దాడిపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ దాడికి సంబంధించి "స్థానిక నేత వినోద్ దూబే, మరో 157 మందిపై కేసు పెట్టాము. వీరంతా గత రాత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అప్నాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న రోడ్ షోపై దాడికి దిగారు. మంత్రితో అనుచితంగా ప్రవర్తించారు. ఈ మేరకు, వారి ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
 
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ దూబే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అనుప్రియా మాత్రం దాడి అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ కుట్రేనని ఆరోపించారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల ఇప్పటి నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments