Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్‌టీ అమలు ఆలస్యమైతే ఆదాయానికి గండి.. అరుణ్ జైట్లీ..!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:17 IST)
ప్రతిపాదిత గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్‌టీ) అమలు ఆలస్యమైతే ఆదాయానికి గండిపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయం వ్యక్తంచేశారు. జీఎస్‌టీ అమలు విషయమై పార్లమెంట్ వేదికగా సభ్యులు లేవనెత్తిన సందేహాలపై ప్రశ్నించగా, ఈ విషయాన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సాధ్యమైనంత త్వరగా జీఎస్‌టీ అమలు చేయాల్సి వుందని అన్నారు. ఏ దశలోనైనా జీఎస్‌టీ అమలు ఆలస్యమైతే రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. గడచిన 12 సంవత్సరాల నుంచి జీఎస్ టీ అమలు దిశగా చర్చిస్తూనే ఉన్నామని, ఇప్పటికైనా చర్చలు ముగించి, ముందడుగు వేసేందుకు సహకరించాలని యూపీఏ పార్టీలను జైట్లీ కోరారు. కాగా ఈ వస్తు సేవల పన్నును తమిళనాడు మినహా పెద్ద రాష్ట్రాలన్నీ స్వాగతించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments