Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం...

Webdunia
సోమవారం, 22 మే 2023 (17:44 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోదీకి సోమవారం పీజీ అత్యున్నత గౌరవం, కంపానియన్ ఆఫ్ ది ఆఱ్డర్ ఆఫ్ ఫిజీ అని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. 
 
ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఫిజి దేశం కాని వారు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments