Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం...

Webdunia
సోమవారం, 22 మే 2023 (17:44 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోదీకి సోమవారం పీజీ అత్యున్నత గౌరవం, కంపానియన్ ఆఫ్ ది ఆఱ్డర్ ఆఫ్ ఫిజీ అని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. 
 
ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఫిజి దేశం కాని వారు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments