Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:12 IST)
మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని పులి చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. భేరీ సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు నుంచి పెద్దపులి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై దాడి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే పొలంలో పనిచేస్తున్న కున్వర్ సేన్ (45) అనే వ్యక్తిపై తీవ్రంగా గాయపరిచిందని.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసిందని అధికారులు వెల్లడించారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఇంకా మూడు నెలల కాలంలో ఐదుగురిని పెద్దపులి పొట్టనబెట్టుకుందని అధికారులు తెలిపారు. రైతులే పులి దాడి అధికంగా బలవుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments