Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిబిత్‌ను వణికిస్తున్న పెద్దపులి.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (09:12 IST)
మధ్యప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు సమీపంలోని భేరీ గ్రామాన్ని పెద్దపులి వణికిస్తోంది. దీంతో ఆ గ్రామ ప్రజలు నిద్రకు దూరమైనారు. ఇప్పటికే భేరీ గ్రామానికి చెందిన నలుగురు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని పులి చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. భేరీ సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు నుంచి పెద్దపులి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై దాడి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే పొలంలో పనిచేస్తున్న కున్వర్ సేన్ (45) అనే వ్యక్తిపై తీవ్రంగా గాయపరిచిందని.. నాలుగు రోజుల్లోనే ముగ్గురిని చంపేసిందని అధికారులు వెల్లడించారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. ఇంకా మూడు నెలల కాలంలో ఐదుగురిని పెద్దపులి పొట్టనబెట్టుకుందని అధికారులు తెలిపారు. రైతులే పులి దాడి అధికంగా బలవుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments