Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి ఇంటికి వస్తే ఎలా? భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:38 IST)
యూపీలోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే నిద్రించింది. ఉదయం నిద్రలేచిన తర్వాత పిల్లలు అతన్ని లేపాలని ప్రయత్నించినా.. పిల్లలను లేపొద్దని వారించింది. ఆపై బ్యూటీపార్లర్ కు వెళ్లింది. 
 
వివరాల్లోకి వెళితే.. అతుల్, అన్నూ ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నూ ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేసేది. ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకునేది. ఇక అతుల్ పనిచేసినా ఆ కష్టమంతా మద్యానికే దారపోసేవాడు. ఇంట్లో తన భార్యతో ఘర్షణకు దిగేవాడు. డిసెంబర్ 15న అతుల్ మద్యం సేవించి అర్థరాత్రి వచ్చి అన్నును కొట్టాడు. 
 
భరించలేకపోయిన అన్నూ.. ఇంట్లోని ఓ కర్రతో అతుల్ తలపై కొట్టింది. దాంతో స్పృహ కోల్పోయాక.. అతని గొంతు నులిమి చంపేసింది. రాత్రంతా శవం వద్దే నిద్రపోయింది. తర్వాత మద్యం సేవించి కిందపడి చనిపోయాడంటూ సీన్ క్రియేట్ చేసింది. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అన్నూ నిజాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments