Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, కూతురికి పెళ్లయితే ఒంటరివాళ్లమవుతామని హత్య చేసిన తండ్రి

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (22:27 IST)
చంఢీగర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో కుమార్తెకి పెళ్లి చేయాల్సి వుండగా ఆ కన్నకూతురునే పొట్టనబెట్టుకున్నాడో తండ్రి.
 
వివరాల్లోకి వెళితే.. లుధియానాలోని షేర్‌పూర్ కలాన్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లిని నిశ్చయించాడు. ఆమె పెళ్లి వచ్చే 21వ తేదీని జరుగనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి తన కుమార్తె, భార్యను అత్యంత పాశవికంగా సుత్తితో తలలపై మోది చంపేశాడు. వారిరువరూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత అతడు కూడా వెళ్లి సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాగా కుమార్తె పెళ్లి కుదిరిన దగ్గర్నుంచి ఆమెకి పెళ్లయితే మన గతేం కాను అంటుండేవాడట. ఆమె వెళ్లిపోతే జీవితం శూన్యమవుతుందని చెప్తుండేవాడని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments