Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మరో వ్యక్తితో లేచిపోయిందనీ.. కన్నబిడ్డను చంపేసిన కసాయి తండ్రి.. ఎక్కడ?

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని మరో వ్యక్తితో భార్య లేచిపోవడంతో అతను రాక్షసుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపాన్ని కున్నబిడ్డపై చూపించాడు. భార

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:38 IST)
కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని మరో వ్యక్తితో భార్య లేచిపోవడంతో అతను రాక్షసుడిగా మారిపోయాడు. భార్యపై ఉన్న కోపాన్ని కున్నబిడ్డపై చూపించాడు. భార్య చేసిన తప్పుకు అభంశుభం తెలియని ఎనిమిదేళ్ళ కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్‌ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాకు చెందిన మహ్మద్ ముస్తాక్ (40), దుఖ్నీ ఖాతూన్ (35) అనే దంప‌తుల‌ు ఉన్నారు. వీరికి ఎమినిదేళ్ల కూతురు ఉంది. అయితే, ఇటీవలే భర్తను వదిలివేసిన భార్య.. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త... భార్యపై ఉన్న కోపాన్ని అభం శుభం తెలియ‌ని త‌న కూతురిపై చూపించాడు. త‌న కూతురిని చావ‌బాదిన‌ ముస్తాక్ ఇంకా కోపం తగ్గకపోవ‌డంతో ఆమె పీక పిసికి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments