సునారియా జైలులో డేరా బాబా... 45 రోజుల తర్వాత కలిసిన కుటుంబీకులు

సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (17:14 IST)
సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కుటుంబీకులు ఆయనను రెండో సారి జైలులో కలిశారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన డేరా బాబాను ఆతడి తల్లి కలిసింది. తాజాగా శిక్షపడిన 45 రోజుల తర్వాత ఇతర కుటుంబీకులు అతడిని చూసేందుకు వచ్చారు. 
 
డేరా బాబా అత్యాచారం కేసుల్లో శిక్ష ప‌డటంతో, రోహ్‌త‌క్‌లోని సునారియా జైల్లో మ‌గ్గుతున్న‌ సంగతి తెలిసిందే. బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌ను కలిసేందుకు త‌ల్లి న‌సీబ్ కౌర్‌, కుమారుడు జ‌స్వంత్‌, కుమార్తె అమ‌ర్‌ప్రీత్‌, అల్లుడు షాన్‌-ఏ-మీత్‌లు వ‌చ్చారు. 
 
తనను కలవడానికి వచ్చే పదిమంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. అందులో తొలిపేరు హనీప్రీత్‌దే. మిగిలినవి అతని కుటుంబీకుల పేర్లు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన కుటుంబీకులతో డేరా బాబా అరగంట మాట్లాడినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments