Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి - పీటర్ ముఖర్జీలు విడిపోయారు...

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (11:03 IST)
కుమార్తెను హత్య చేసిన కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీ - పీటర్ ముఖర్జీలు విడిపోయారు. వీరికి ముంబై కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2012లో షీనాబోరా అనే యువతిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితులైన దంపతులు పీటర్, ఇంద్రాణి ముఖర్జీలను అరెస్టు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు. పీటర్ (64) ఎలక్ట్రానిక్ మీడియా అధిపతి. తన కంటే 16 ఏళ్ల వయసు చిన్నదైన ఇంద్రాణిని పీటర్ వివాహమాడారు. 
 
అయితే, షీనా బోరా హత్య కేసులో వీరిద్దరూ అరెస్టు అయ్యారు. జైలులో ఉన్న భార్యాభర్తలు పీటర్, ఇంద్రాణిలు తమకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కోసం భార్యాభర్తలిద్దరూ అంగీకరించడంతో విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్ఎస్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు. ముంబై ఫ్యామిలీ కోర్టుకు పీటర్, ఇంద్రాణిలు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments