Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం : ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు...?

Webdunia
సోమవారం, 4 మే 2020 (12:10 IST)
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపైనా పడింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితి కరోనా వైరస్ బారినపడిన అన్ని దేశాల్లోనూ నెలకొంది. దీంతో భారత్‌లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల్లో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, ఇక నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అంటే రోజుకు 10 గంటలు పనిచేయాలనేది దాని సారాంశం.
 
అయితే, ఈ వార్తపై ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పనివేళల మార్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని, అలాంటి ఆలోచన కూడా వాటికి లేదని తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments