Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌- అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (12:19 IST)
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
కేసు మెరిట్‌లపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేజ్రీవాల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరుతో పాటు సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్‌ చేయడంతో పాటు బెయిల్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 
 
లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments