Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్కర్ స్కామ్ కేసు.. జూలై 3వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

సెల్వి
సోమవారం, 3 జూన్ 2024 (14:04 IST)
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం జూలై 3 వరకు పొడిగించింది. కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కవితను కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టడీని పొడిగించారు.

మే 29న ఈ కేసులో బీఆర్‌ఎస్‌ నాయకుడిపై చార్జిషీట్‌ను స్వీకరించిన తర్వాత కోర్టు వారెంట్లు జారీ చేసింది. ముగ్గురు సహ నిందితులు - ప్రిన్స్, దామోదర్, అరవింద్ సింగ్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
ఈడీ విచారణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండా చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
 
 2021-22 కోసం ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి కవిత (46)ని అరెస్ట్ చేసిన ఈడీ.. తీహార్ జైలు నుంచి సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments