Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం (video)

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (09:47 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దీంతో చెన్నై, తేనాంపేట, పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసమైన వేదా నిలయం మెమోరియల్ హౌస్‌గా మారనుంది. 
 
జయలలిత అనారోగ్య కారణంగా గత 2016 డిసెంబరు ఐదో తేదీన చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెకు చెందిన ఆస్తులపై ఆమె ప్రియ నెచ్చెలి శశికళతోపాటు.. జయలలిత అన్న కుమార్తె దీపా పోటాపోటీగా హక్కులు ప్రకటించారు. జయలలిత ఆస్తులకు తామే వాసులమంటూ ప్రకటనలు ఇచ్చారు. 
 
దీంతో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ కోర్టు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుంది. అదేసమయంలో జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌ను మాత్రం స్మారక నిలయంగా ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా, ఇపుడు వేదా నిలయాన్ని మెమోరియల్ హౌస్‌గా మార్చేందుకు వీలుకల్పించే ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments