సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (17:25 IST)
ఇటీవలికాలంలో సెల్ఫీ వీడియోల మోజులోపడి అనేక మంది యువత నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో చదువుకున్న విద్యావంతులే కాదు.. నిరక్ష్యరాస్యులు, మహిళలు, విద్యార్థినిలు సైతం ఉన్నారు. తాజాగా ఓ మాజీ ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించి మృత్యువాతపడ్డారు. వీడియో కోసం వాటర్ ఫాల్స్‌లో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన స్వప్నిల్ ధావాడే(38) అనే మాజీ ఆర్మీ జవాన్ తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు తమిని ఘాట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ వీడియో తీయమని స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్‌లో దూకగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టగా, 2 రోజుల తర్వాత మృతదేహం లభించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు బోరున విపలిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments