Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్లలోగా ఎవరెస్టు హిమానీనదాలు అదృశ్యం... పరిశోధకులు హెచ్చరిక..

Webdunia
బుధవారం, 27 మే 2015 (18:41 IST)
ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్టు హిమానీనదాలు వందేళ్లలోపే అదృశ్యమవుతాయని ప్రపంచ దేశాల పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని నెదర్లాండ్స్, నేపాల్, ఫ్రాన్స్ పరిశోధకులు వెల్లడించారు. వాతావరణంలో ఉష్ట్రోగ్రతలు భారీ స్థాయిలో పెరిగిపోతుండడం వలన హిమానీనదాలు కరిగి, కనిపించకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని వారు అంటున్నారు. 
 
1977-2010 మధ్య కాలంలో నేపాల్ లోని హిమానీనదాలు మూడో వంతు తరిగిపోయాయన్న చేదు నిజాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితో వందేళ్లలోపు ఎవరెస్ట్ హిమానీనదాలు మాయమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకోగలిగినప్పటికీ, 70 శాతం వరకు గ్లేసియర్స్ కుచించుకుపోతాయని పరిశోధకులు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments